28-04-2025 01:58:16 AM
కరీంనగర్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): కరీంనగర్ లోని 33వ డివిజన్ భగత్ నగర్ లో మాజీ మేయర్ క్యాంపు కార్యాలయం లో స్థానికులతో కలిసి పీఎం నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నగర మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు వీక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.