calender_icon.png 23 February, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కల పెంపకంపై దృష్టి సారించాలి..

20-02-2025 05:45:07 PM

దస్తూరాబాద్: మండలంలోని ఆకొండపేట గ్రామ పంచాయతీని గురువారం ఎంపిడివో రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా నర్సరీని, పల్లె ప్రకృతి వనంను, పలు జిపి రికార్డులను పరిశీలించారు. వర్మీ కంపోస్టు తయారు చేయాలని సూచించారు. మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి నీటిని అందించాలని అన్నారు. మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.