calender_icon.png 13 February, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైలో తొలి జీబీఎస్ మరణం

13-02-2025 12:46:29 AM

ముంబై, ఫిబ్రవరి 12: ముంబై నగరంలో తొలి గులియన్ బారే సిం డ్రోమ్(జీబీఎస్) మరణం నమోదైం ది. వడాలా ప్రాంతానికి చెందిన వ్యక్తి నాయర్ ఆసుపత్రిలో జీబీఎస్ చికిత్స తీసుకుంటూ  ప్రాణాలు విడిచాడు. జీ బీఎస్ కారణంగా మహారాష్ట్రలో 8 మ ంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధి క కేసులు పుణె, దాని పరిసర ప్రాంతాల్లోనే నమోదైనట్టు సమాచారం.