calender_icon.png 16 March, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈత వనంలో మంటలు.. మూడు వేల చెట్లు దగ్ధం

16-03-2025 07:11:58 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామ శివారులోని ఆదివారం దోమకొండ కౌండిన్య గౌడ సంఘం వారికి చెందిన దోమకొండ గ్రామ శివారులోని ఈత వనంలో మంటలు అంటుకొని ఈత వనంలోని దాదాపు 3 వేల చెట్లు మంటలకు కాలిపోయినందున ఇట్టి విషయంపై గౌడ సంఘం దోమకొండ వారు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఎస్సై స్రవంతి దర్యాప్తు చేస్తున్నారు.