calender_icon.png 7 March, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు

07-03-2025 12:28:47 AM

మునగాల, మార్చి 6: సూర్యాపేట జిల్లా మునగాల అగ్ని ప్రమాదాలపై అవగాహన  కార్యక్రమం నిర్వహించిన అగ్నియా పక యస్ ఐ శ్రీనివాసరావు గురువారం మండల కేంద్రంలోని సాయి గాయత్రి విద్యాలయలో కోదాడ అగ్నిమాపక సిబ్బం ది  విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా పాల్గొన్న సిబ్బంది విద్యార్థులకు అగ్రి ప్రమాదాల నివారణ  అగ్ని ప్రమాదాల స మయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గు రించి తెలియజేశారు.

ఈ సందర్భంగా  ప్రి న్సిపల్ అరవపల్లి శంకర్  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించినందుకు అగ్నిమాపక సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది యస్‌ఐ శ్రీనివాస రావు  సైదులు, వెంకన్న ,శ్రీనివాస్. పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.