calender_icon.png 19 March, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

08-03-2025 10:42:00 PM

రాజంపేట,(విజయక్రాంతి): రాజంపేట మండలం గుండారం గ్రామంలో శనివారం కామారెడ్డి CFL (SST) స్వచ్ఛంద సేవా సంస్థ, గ్రామస్తులకు పథకాలైన pmsby, pmjjby కేంద్ర ప్రభుత్వ భీమా పథకాలపై, బ్యాంకింగ్ సేవలపై, సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో SST స్వచ్ఛంద సంస్థ , కౌన్సిలర్లు డి రాజు, జె  ఆనంద్ రెడ్డి, గ్రామ ఐకేపీ సిఎ స్వప్న, అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు.