calender_icon.png 24 October, 2024 | 8:54 AM

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఆర్థికసాయం

11-07-2024 12:50:57 AM

రూ. 25 లక్షల చొప్పున చెక్కులు అందజేసిన సీఎం

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్‌రెడ్డి  ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు.  సచివాలయానికి వచ్చిన అవార్డు గ్రహీతలను సీఎం అభినదించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.