calender_icon.png 14 October, 2024 | 2:42 AM

జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు కీర్తి

14-10-2024 12:18:21 AM

మంచిర్యాల, అక్టోబర్ 13 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాకు చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి కీర్తి అగర్వాల్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు శిక్షకుడు చిలువేరు రాజేష్ తె లిపారు. ఈ నెల 15 నుంచి 22 వర కు హర్యానాలోని రోతక్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో అండర్ 14 విభాగంలో కీర్తి పాల్గొననున్న ట్లు పేర్కొన్నారు. కీర్తిని జిల్లా క్రీడా అధికారి కీర్తిరాజ్ అభినందించారు.