calender_icon.png 22 February, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

22-02-2025 12:18:12 AM

చెక్కులు అందజేసిన పోలీస్ కమిషనర్

ఖమ్మం, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో భాధ్యతలు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ఇ  . లోకేశ్, అదేవిధంగా అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ ఐ.బాలరాజు కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షల చొప్పున భద్రత ఎక్సిగ్రేసియా చెక్కు ను శుక్రవారం  పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారులు అందుబాటులో వుంటారని అన్నారు.  పోలీసు కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు.