calender_icon.png 22 April, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన పాలకమండలి ఎన్నిక

07-04-2025 12:00:00 AM

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైతన్య యువజన సంఘం నూతన పాలక వర్గాన్ని పెర్క నరసింహ, మేక ల భద్రయ్య ఆధ్వర్యంలో ఎన్నుకు న్నా రు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైతన్య యువజన సంఘం నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సంఘానికి అధ్యక్షులుగా హనుమండ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులుగా జిట్ట నాగరాజు, ప్రధా న కార్యదర్శిగా హనుమండ్ల సురేంద ర్, కోశాధికారిగా వై త్యాగరాజు, ప్రచా ర కార్యదర్శిగా వనమల్ల తరుణ్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పెరక యాదయ్య, హనుమండ్ల శ్రీహ రి, మేకల యాదగిరి, మంత్రి అంజ య్య, మేకల సత్యనారాయణ, హనుమండ్ల నరేందర్, జెట్టి నరసింహ, జెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.