calender_icon.png 28 September, 2024 | 9:05 PM

ఏదులాపురం కేంద్రంగా మున్సిపాలిటీ

28-09-2024 12:14:14 AM

ఖమ్మం, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో మరో మే జర్ పంచాయతీ మున్సిపాలిటీగా రూపాంతరం చెందబోతుంది. జిల్లా లో మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలుగా ఉండగా ఏదులాపురం తో వాటి సంఖ్య నాలుగుకు చేరుతు ంది.  ఖమ్మం పట్టణ సమీపంలో  ఉన్న ఏదులాపురం మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. ఏదులాపు రం మున్సి పాలిటీలో 12 గ్రామాలను విలీనం చేయనున్నారు.