calender_icon.png 23 March, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత జీవితాన్ని కోల్పోవద్దు

22-03-2025 10:45:15 PM

రాజంపేట,(విజయక్రాంతి): బెట్టింగ్ యాప్ ల ద్వారా మోసపోవడం జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శనివారం రాజంపేట ఎస్సై పుష్పరాజ్ తెలియజేశారు. బెట్టింగ్ యాప్ లో పాల్గొని ఉండి ఉంటే ఏదైనా సమాచారం మేరకు వాళ్లను చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు కాబట్టి ప్రజలు బెట్టింగ్ యాప్ ల జోలికి పోకుండా యువత, ఎవరైనా బెట్టింగ్ యాప్ ల జోలికి వెళ్లి వాళ్ల కుటుంబాలను వీధిపాలు చేయొద్దని తగిన సూచనలు తెలియజేశారు.