24-03-2025 01:00:41 AM
నిజాంసాగర్, మార్చి 23 (విజయక్రాంతి ): మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని నిజాంసార ఎస్త్స్ర శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో వాహనా లు తనిఖీ చేసి బ్రీత్ అనలైజర్ ద్వారా వాహ న చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిం చారు.
ఈ సందర్భంగా ఎస్త్స్ర శివకుమార్ మాట్లాడుతూ మహిళలకు తమ తల్లిదం డ్రులు వాహనాలు ఇవ్వవద్దని, వాహనాల లో తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన సూచించారు. లేకుం టే కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.