calender_icon.png 19 March, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ శబరి మాత ఆశ్రమానికి విరాళం..

18-03-2025 06:14:20 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమానికి మంగళవారం ప్రముఖ వ్యాపారి చాట్ల శ్రీశైలం విరాళం అందించారు. రాబోయే శ్రీరామనవమి ఉత్సవాలకు గాను 21 క్వింటాళ్ల బియ్యం రూ.15 వేల నగదు ఆశ్రమానికి అందించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధులు పండరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.