బీసీవోసీఈ జేఏసీ కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): భవిష్యత్లో టీజీపీఈ జేఏసీలో కొనసాగకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ అండ్ ఓసీ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీన ర్ ముత్యం వెంకన్నగౌడ్ తెలిపారు. దీనికి సంబంధించిన వినతిపత్రాన్ని యాజమాన్యానికి సమర్పించామని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాల నాయకులు, ఇంజినీర్లు, అధికారులు, ఉద్యోగులు ఎవరూ టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమా ల్లో పాల్గొనకూడదని వెంకన్నగౌడ్ విజ్ఞప్తిచేశారు.