calender_icon.png 20 March, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ

19-03-2025 11:17:31 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని తాళ్ల గురిజాల జిల్లా పరిషత్ హై స్కూల్ లో బుధవారం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులను ఎన్ ఎస్ యు ఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిలుముల సాయికుమార్ పంపిణీ చేశారు. విద్యార్థులంతా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాజుల రంజిత, ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామానికి చెందిన పలువురు యువకులు పాల్గొన్నారు.