04-04-2025 11:24:01 PM
రాజంపేట,(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని రైతు వేదిక లో 16 మంది కి సీఎంఆర్ఎఫ్, ఇద్దరు కి కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, బిజెపి మండల అధ్యక్షులు సంపత్ రెడ్డి బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.