calender_icon.png 5 October, 2024 | 11:11 PM

డిజిటల్ కార్డు సర్వే పరిశీలన

05-10-2024 01:48:26 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టో బర్ 4 (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ ఫ్యామిలీ డిజిట ల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంక టేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని మూడవ వార్డులో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. ప్రతి కుటుంబంలో సభ్యుల వివరా లు ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలన్నారు. కుటుంబ సభ్యుల గ్రూప్ ఫొటో తీసుకోవాలని సూచించారు. ఈ నెల 9లోగా వివ రాలను సేకరించి నివేదిక అందించా లని ఆదేశించారు.