calender_icon.png 26 October, 2024 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

12-08-2024 01:27:07 AM

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు11(విజయక్రాం తి): వేములవాడ శ్రీరాజరాజేశరసామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో పరిసరాలన్నీ కిక్కిరిసిపోయా యి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి, శీఘ్ర దరనం అమలు చేశారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు తెల్లవారుజాము నుంచే సామివారి దర్శనానికి బారులు తీరారు. ఆలయంలో పూజలు నిరహించిన భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని బద్దిపోచమ్మ, శ్రీభీమేశర ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.