calender_icon.png 16 October, 2024 | 7:05 PM

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దేవిశ్రీ ప్రసాద్

16-10-2024 04:37:30 PM

హైదరాబాద్: సినీ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కలను దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం లను దేవిశ్రీ ఆహ్వానించారు.