calender_icon.png 1 October, 2024 | 5:13 AM

3 నుంచి యాదాద్రిలో దేవీ శరన్నవరాత్రులు

01-10-2024 02:39:17 AM

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయన సన్నిధిలో ఈ నెల 3 నుంచి శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్క ర్‌రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొండపై ఉన్న పర్వతవర్థిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.