యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయన సన్నిధిలో ఈ నెల 3 నుంచి శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్క ర్రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కొండపై ఉన్న పర్వతవర్థిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.