calender_icon.png 8 September, 2024 | 9:08 AM

కూళ్లిన స్థితిలో మృతదేహాం లభ్యం

27-07-2024 03:38:29 PM

హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో  నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. కుళ్లిన స్థితిలో మృతదేహాం లభ్యమయ్యాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు తిరుమలేష్(52) గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు.