calender_icon.png 1 October, 2024 | 7:53 AM

ధర్మారంలో కార్డన్ సెర్చ్

01-10-2024 12:07:36 AM

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ధర్మారం గ్రామంలో సోమవారం క మ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిరహించారు. సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్స్ లేని 21 దిచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు సాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణనే లక్ష్యంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశా నుసారం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్టు ఏ ఎస్పీ శేషాద్రినిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంజటేశర్లు, ఎస్సైలు కిరణ్‌కు మార్, అశోక్, పాల్గొన్నారు.