18-02-2025 12:00:00 AM
కూసుమంచి, ఫిబ్రవరి 17 : కూసుమంచి మండలం పంచాయతీ రాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న రైయిన్ హార్డ్ బొంకే-ప్రణతి వివాహ మహోత్సవానికి కూసుమంచి మండలం కాంగ్రెస్ నాయకు లు హాజరై నవదంపతులను ఆశీర్వాదిం చారు.
కొత్తగూడెం పట్టణంలోని ఓ పంక్షన్ హాల్లో వివాహం జరగ్గా, కాంగ్రెస్ పార్టీ నాయకులు నవదంపతులను ఆశీర్వాదిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, పెండ్ర అంజయ్య, ఇంటూరి పుల్లయ్య,పోటు లెనిన్, చిలకబత్తి ని రామారావు, మంకెన రామకృష్ణ, మండల వాసులు తదితరులు పాల్గొన్నారు.