calender_icon.png 30 September, 2024 | 3:06 AM

ప్రభుత్వ విద్యారంగంపై విశ్వాసమేది?

30-09-2024 01:01:26 AM

ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

సూర్యాపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి): ప్రజల్లో ప్రభుత్వ విద్యారంగంపై విశ్వా సం కోల్పోయే పరిస్థితి వచ్చిందని, దీనికి స మాజం మొత్తం కారణమని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం సూ ర్యాపేటలో నిర్వహించిన యూటీఎఫ్ 5వ జి ల్లా మహాసభలో ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే.జంగ య్యలతో కలిసి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొన్నా రు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలో విద్యా ప్రమాణాలు మె రుగుపడాలంటే ఉపాధ్యాయులు ముఖ్య పా త్ర పోషించాలన్నారు. అందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల భర్తీ ఎంతో అవసరమన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అ ధ్యక్షుడు సోమయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.