కల్వకుర్తి, సెప్టెంబర్ 28: దసరా నాటికి సీ ఎం రేవంత్రెడ్డి స్వగ్రామం అభివృద్ధి పనుల ను పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతో ష్ అధికారులకు సూచించారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో ని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి ప లు అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్ బోర్డుల బిగింపు ప్ర క్రియ పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దేవసహాయం, అభివృద్ధి పనుల నోడల్ అధికారి జీవీ రమేష్ ఉన్నారు.