calender_icon.png 6 February, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

06-02-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, ఫిబ్రవరి 5: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలె క్టర్ సత్య ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు.

ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు ఈవీఎం గోడౌన్ను సంద ర్శించడం జరిగిందని తెలిపారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డిఓ మధుసూధన్, ఎలక్షన్ సూపర్డెంట్ హకీం, ఎమ్మార్వో రాంమోహన్, తదితరులున్నారు.