calender_icon.png 6 February, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపకులాల మధ్య చిచ్చుపెడుతున్న సీఎం

06-02-2025 01:44:55 AM

బీఆర్‌ఎస్ నేతలు గువ్వల బాలరాజు, శ్రీనివాస్

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు అను  సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే సీఎం రేవంత్‌రెడ్డి ఉపకులాల మధ్య చిచ్చు రగిలించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గు  బాలరాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

మందకృష్ణ మాదిగ ఈ నెల 7న లక్ష డప్పులు  వేయి గొంతుకల కార్యక్రమాన్ని వాయిదా వేయించే ప్రయ  రేవంత్ సర్కార్ సఫలమైందన్నారు. అయితే మాదిగలు పూర్తిగా సంబురాలు చేసుకొనే పరిస్థితి లేదన్నారు.

కొన్ని ఎస్సీ ఉపకులాలు లబ్ధి పొందినా వారిని ఏ చేర్పించారన్నారు. మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు దక్కేదాకా పోరాడతామని పేర్కొన్నారు. ఏకసభ్య కమిషన్ రిపోర్టా? కాంగ్రెస్ సభ్యుడి రిపోర్టా? అని ఆరోపించారు