దుబ్భాక కాంగ్రెస్ పార్టీ నియెజికవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
దుబ్బాక (విజయక్రాంతి): తోగుట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ వైస్ ఎంపీపీ పన్యాల ఎల్లారెడ్డి గుండె పోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని దుబ్భాక కాంగ్రెస్ పార్టీ నియెజికవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పెద్ద మాసన్ పల్లి గ్రామంలో ఆదివారం పార్దివదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భాగా ఆయన మాట్లాడుతూ... ఎల్లారెడ్డి పార్టీకి ప్రజలకు అనేక సేవలు అందిచారిని ఆయన మృతి వారి కుటుంబ సభ్యులకు పార్టీకి తీరనిలోటన్నారు. ఈ కార్యకమంలో జిల్లా నాయకుడు గందారి లత నరేందర్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షడు అక్కం స్వామి, మాజీ సర్పంచ్ తోయేటి ఎల్లం సిలువెరీ రాం రెడ్డి కన్గల్ సొసైటీ డైరెక్టర్ నాయణ రెడ్డి,నాయకులు మహిపాల్, బుస నిరంజన్ రెడ్డి, యెన్నం భూపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, తోగుట ప్రెస్ క్లబ్ అధ్యక్షడు ఊళ్లేంగాల సాయి, నవీన్, సురేష్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.