calender_icon.png 26 October, 2024 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన చేగుంట తాసిల్దార్ సత్యనారాయణ

26-10-2024 03:43:09 PM

క్రికెట్ స్పాన్సర్ గా ఆయిత పరంజ్యోతి, కో స్పాన్సర్ గా ఉస్సాముద్దీన్..

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంటలో సిసిఎల్ 3 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చేగుంట తాసిల్దార్ సత్యనారాయణ దీనికి స్పాన్సర్ గా ఆయిత పరంజ్యోతి, కో స్పాన్సర్ గా సయ్యద్ ఉస్సాముద్దీన్ ఉన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ కు చేగుంట, నార్సింగ్, శంకరంపేట్, దౌల్తాబాద్ మండలల నుండి పది టీంలు పాల్గొన్నారని, విన్నర్ టీంకి 40 వేల రూపాయలు, రన్నర్ టీంకి 30 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని నిర్వకులు తెలిపారు,