క్రికెట్ స్పాన్సర్ గా ఆయిత పరంజ్యోతి, కో స్పాన్సర్ గా ఉస్సాముద్దీన్..
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంటలో సిసిఎల్ 3 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చేగుంట తాసిల్దార్ సత్యనారాయణ దీనికి స్పాన్సర్ గా ఆయిత పరంజ్యోతి, కో స్పాన్సర్ గా సయ్యద్ ఉస్సాముద్దీన్ ఉన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ కు చేగుంట, నార్సింగ్, శంకరంపేట్, దౌల్తాబాద్ మండలల నుండి పది టీంలు పాల్గొన్నారని, విన్నర్ టీంకి 40 వేల రూపాయలు, రన్నర్ టీంకి 30 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని నిర్వకులు తెలిపారు,