calender_icon.png 11 October, 2024 | 8:47 PM

పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలి

10-10-2024 12:17:24 AM

మంథని సీఐ రాజు

మంథని, అక్టోబర్ 9 (విజయక్రాంతి): బతుకమ్మ, దసరా పండు గలను మంథని డివిజన్ ప్రజలు సంతోషంగా నిర్వహించుకోవాలని మంథని సీఐ రాజు అన్నారు. బుధవారం మంథని పట్టణంలోని బో యినిపేటలో ఎక్సైజ్ సీఐతో కలిసి గుడుంబా నిర్మూలనపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ.. గుడుంబా తయారు చేసినా, అమ్మినా చర్యలు తప్పవని హెచ్చరించారు.