calender_icon.png 13 March, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 మంది ఆర్‌ఎంపీలపై కేసులు

12-03-2025 12:00:00 AM

తెలంగాణ మెడికల్ కౌన్సిల్

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో తమ పరిధికి మించి వైద్యం చేస్తున్న 12 మంది ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. హైదరాబాద్‌లో 8 మం ది, సంగారెడ్డిలో ముగ్గురు, దుండిగల్‌లో ఇద్దరు, బాన్సువాడ, కామా రెడ్డిలో ఒక్కొక్కరు ఉన్నారు. ఆయుర్వేదం చదివి ఎంబీబీఎస్ సేవలు అందించడం కూడా నేరమని, వారి పై చర్యలు తప్పవని కౌన్సిల్ చైర్మన్ మహేశ్‌కుమార్ స్పష్టం చేశారు.