calender_icon.png 12 October, 2024 | 6:51 AM

నవరాత్రి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలి

04-09-2024 12:01:34 AM

ప్రభుత విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 3(విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఐకమత్యం తో చేసుకోవాలని కోరారు. రాష్ర్ట ప్రభుతం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశా రు. మండపాల నిరాహకులు, యువత అ ధికారులు చెప్పే సలహాలు పాటించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్లు జి ందం కళ, రామతీర్థం మాధవి హాజరయ్యారు.