calender_icon.png 29 March, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నాయకుడిని

26-03-2025 01:19:32 AM

పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

జుక్కల్, మార్చి 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా  పిట్లం మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన సతీష్  యాదవ్ అనే సీనియర్ బి ఆర్ ఎస్ నాయకుడు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే  హన్మంత్ షిండే మంగళవారం బాధితుడిని పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు మద్నూర్ మాజీ సొసైటీ ఛైర్మన్ పాకాల విజయ్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.