27-04-2025 10:49:42 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు మండల వెంకన్న సతీమణి అరుణశ్రీ అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని మహబూబాబాద్ మెడికల్ కళాశాలకు ఆమె భర్త మండల వెంకన్న కుమార్తె డాక్టర్ మండల ప్రత్యూష అందజేశారు.