calender_icon.png 9 February, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్‌లో రక్తపింజరల

09-02-2025 12:00:00 AM

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం రక్త పింజరలు(రసెల్స్ వైపర్) కలకలం సృష్టించాయి. ఉదయం ఉద్యో  కార్యాలయానికి వచ్చిన అ  జి8 కార్యాలయం వెనక బాగంలోని మొక్కల మధ్య ఏదో కదులుతూ కనిపించడం గమనించారు. అటుగా వెళ్లి చూడగా రెండు రక్తపింజర పాములను గుర్తించి భ  ఉన్నతాదికారుల దృ  తీసుకెల్లారు. జిల్లా కేంద్రానికి చెందిన తెప్ప వంశీ అనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా పొడవైన రెండు రక్త పింజర పాములను చాకచక్యంగా బంధించారు. దీంతో ఉద్యో  ఊపిరి పీల్చుకున్నారు.