calender_icon.png 28 February, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడలో ప్రచారం నిర్వహించిన బీజేపీ శ్రేణులు

18-02-2025 06:44:41 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో మంగళవారం బీజేపీ జిల్లా నాయకులు బాపురెడ్డి పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కళాశాలలను, పాఠశాలలను సందర్శించి మొదటి ప్రాధాన్యత ఓటును అంజిరెడ్డికి వేయవలసిందిగా అధ్యాపకులను ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొనాల గంగారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.