calender_icon.png 28 September, 2024 | 6:49 PM

గోదావరిలో భక్తురాలి గల్లంతు

28-09-2024 12:16:39 AM

నిర్మల్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర సరస్వ తి అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం నిజామాబాద్ జిల్లా ధర్మార ం గ్రామానికి చెందిన జయ(45) త న ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చింది. గోదావరి మొదటి పుష్కర ఘాట్ వద్ద స్నానం చేసేందుకు ఘాట్‌లోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ నదిలో పడి గల్లంతయ్యింది. జయ భర్త ఏడాది క్రితమే మృతి చెం దగా అత్తకూడా మూడు నెలల క్రితం మృతి చెందింది. దీంతో ఇద్ద రు పిల్ల లు అనాధలుగా మిగిలారు. బాసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.