calender_icon.png 28 April, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిగత వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి

28-04-2025 12:49:43 AM

- జడ్చర్ల బస్టాండ్ కంట్రోలర్ భాస్కర్ నాయక్ 

జడ్చర్ల ఏప్రిల్ 27 : ప్రయాణంలో వ్యక్తిగత వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని జడ్చర్ల బస్టాండ్ కంట్రోలర్ భాస్కర్ నాయక్ అన్నారు. ఆదివారం ఖమ్మం నుండి నారాయణపేట వెళ్తూ ఉండగా అశోక్ తన విలువైన మొబైల్ ఫోను జడ్చర్ల బస్టాండ్ లో మర్చిపోవడం జరిగింది.

ఈ విషయాన్ని గమనించిన కంట్రోలర్ ఫోను స్వాధీనం చేసుకొని సామెత వ్యక్తికి సమాచారం అందించి తిరిగి ఫోను ప్రయాణికుడు అశోక్ అందించారు.  కార్యక్రమంలో సెక్యూరిటీ లింగంపేట నర్సింలు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.