సత్యాగ్రహ దీక్షలో బీసీ జనసభ రాష్ర్ట అధ్యక్షుడు రాజారాం యాదవ్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజరేషన్లు ఇవ్వాలని, ఇచ్చేంత వరకు పోరాడు తామని బీసీ జనసభ రాష్ర్ట అధ్యక్షుడు డీ రా జారాంయాదవ్ స్పష్టం చేశారు. ఆదిలాబా ద్ జిల్లా కేంద్రంలో బీసీ జనసభ, బీసీ కులా ల ఐక్య వేదిక ఆధర్యంలో ఆదివారం నిరహించిన బీసీల సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. సమగ్ర కుల జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజరేషన్ల సాధన కోసం బీసీలు ఐక్య ంగా పోరాడాలని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు రవికిరణ్ యాద వ్, మేకల కృష్ణ, వేణుకుమార్, గజేందర్, కాశవేణి నారాయణ, హన్మడ్లు యాదవ్, ఈ ర్ల సత్యనారాయణ, పార్థసారథి, రఘువీర్యాదవ్, రవికాంత్, వేణుయాదవ్ తదితరు లు పాల్గొన్నారు.