22-04-2025 06:45:01 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో బీసీల ఐక్యత బీసీ భవన్ ఏర్పాటు కోసం బీసీ మహనీయుల విగ్రహాల ఏర్పాటు కోసం బుధవారం జిల్లా కేంద్రంలో బీసీల సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం నాయకుల అమరవీని నర్సాపూర్ మనోజ్ కుమార్ యాదవ్ తెలిపారు. పట్టణంలోని పెన్షన్ భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి బీసీ నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.