హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): సచివాలయంలో శనివారం మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిం చనున్నారు. సచివాలయం ప్రాంగణంలో బతుకమ్మ ఆడనున్నారు. సీఎస్ శాంతికుమారి, పర్యాటక, సాం స్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్తోపాటు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, సీఎం, డిప్యూ టీ సీఎం, ఇతర మంత్రుల సతీమణులు ఈ వేడుకలో పాల్గొనున్నారు.