02-03-2025 12:27:58 AM
ఎల్బీనగర్, మార్చి 1: హయత్నగర్లోని కోర్టులో శనివారం బార్ అసోసియేషన్ కా ర్యాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు సా మ్కోషి, విజయ్సేన్రెడ్డి, నందికొండ నర్సింగ్రావు ప్రారంభించారు. వారు మాట్లాడు తూ.. కోర్టులలో పెండింగ్ కేసుల విచారణ సత్వరమే పూర్తి చేయాలన్నారు. హయత్నగర్ కోర్టులో ఖాళీగా ఉన్న జూనియర్ సివిల్ న్యాయమూర్తులు, ప్రభుత్వ న్యాయవాదుల పోస్టులను భర్తీ చేయాలని సూచించారు.
కార్యాక్రమంలో హయత్నగర్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి శశిధర్రెడ్డి, అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, న్యాయమూర్తులు సా ల్మా ఫాతిమా, బార్ అసోసియేషన్ అధ్యక్షు డు భిక్షపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి సంతోష్కమార్, ఉపాధ్యక్షులు రవి, నరేశ్, సతీశ్, ఈ శ్వర్, శివకుమార్, సరిత, యాదయ్య, మ హేందర్రెడ్డి, రాజేశ్, జయసుధదేవి, నాగిరెడ్డి, మాధురి పాల్గొన్నారు.