calender_icon.png 19 October, 2024 | 5:48 PM

అంబేడ్కర్ విగ్రహం వద్ద బండి సంజయ్ నిరసన

19-10-2024 03:55:35 PM

ట్యాంక్ బండ్ పై బండి సంజయ్ ఆందోళనలో ఉద్రిక్తత

హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబేడ్కర్ విగ్రహం వద్ద కూర్చొని బండి సంజయ్ నిరసన తెలిపారు. సచివాలయానికి వెళ్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద బండి సంజయ్ కూర్చొన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ఆయనను పోలీసులు తరలించారు. సంజయ్ ను తీసుకెళ్తున్న వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వాహనాన్ని గ్రూప్ వన్ అభ్యర్థులు అడ్డుకున్నారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.