calender_icon.png 25 September, 2024 | 3:57 PM

డ్రోన్లపై నిషేధం

25-09-2024 02:31:33 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): నగరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 28న నగరంలో పర్యటించనున్న దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు అప్ర మత్తమయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలోని శామీర్‌పేట్, అల్వాల్, మేడ్చ ల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రోన్లను నిషేధించారు. ఈ నెల 28 వరకు నిషేధం అమలు లో ఉంటుందన్నారు. నిబంధనను అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.