17-03-2025 09:10:43 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాతను సోమవారం బాబు జగ్జీవన్ రామ్ కమిటీ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి అంబేద్కర్ చిత్రపటాన్ని ఆమెకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు దండోరా శ్రీను, బట్టు మురళి నాయక్, జూనియర్ గద్దర్ భాష, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.