calender_icon.png 6 February, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ క్రైమ్‌పై అవగాహన

06-02-2025 12:00:00 AM

కామారెడ్డి,  ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి),: సైబర్ జాగృత దివాస్ సంధర్బంగా   సైబర్ క్రైమ్ పై బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం  నిర్వహించారు.  ,క్రిప్ట్ కరెన్సీ ,బిట్ కాయిన్ ఫ్రాడ్ , పిరమిడ్ మల్టి లెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్ , జంపుడ్ డిపాజిట్ ఫ్రాడ్ ,డిజిటల్ అరెస్ట్  ,APK ఫైళ్లు, బ్యాంకుల నుంచి నకిలీ కాల్స్  ,ఇన్వెస్ట్మెంట్స్  (స్టాక్) మోసాలు,డైల్ 1930 ప్రాముఖ్యత, గోల్డెన్ అవర్ ప్రాముక్యత  గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో సైబర్  కానిస్టేబుల్  ప్రవీణ్,  స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు  పాల్గొన్నారు.