27 May, 2026 | 4:54 PM

కార్గో వస్తువుల వేలం

27-05-2026 03:29 PM

బోథ్ ,మే 27 (విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ డిపో పరిధిలో కార్గో లో తీసుకువెళ్లని పాత వస్తువులను ఈనెల 29న నిర్మల్ డిపోలో వేలం వేస్తున్నట్లు డిపో మేనేజర్ కే పండరి తెలిపారు. టెండర్ లో పాల్గొనేవారు ఈనెల 29న ఉదయం 11 గంటలకు నిర్మల్ డిపోలో నిర్వహించే వేలంపాటలు పాల్గొనాలని ఆయన సూచించారు.