calender_icon.png 26 February, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్ ప్రసాద్ కి రాష్ట్రస్థాయిలో మెడల్స్ రావడం పట్ల ఏఎస్పీ హర్షం

25-02-2025 08:02:10 PM

భద్రాచలం (విజయక్రాంతి): హైదరాబాదులో జరిగిన 7వ స్టేట్ అథ్లెటిక్స్ లో మెన్ కేటగిరిలో భద్రాచలం చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ అత్యంత ప్రతిభకు 3 మెడల్స్ (జావీలిన్, 200మీటర్, త్రిపుల్ జంప్) సాధించి నేషనల్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయిన సందర్భంగా మంగళవారం భద్రాచలం ఎఎస్పీ విక్రాంత్ సింగ్ కుమార్ తన ఛాంబర్ లో ప్రసాద్ ని అభినందించారు. భవిష్యత్తులో ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కవి పోలీస్ ప్రసాద్ తనకి మెడల్స్ రావడానికి సహకారం అందించిన ఎఎస్పీ విక్రాంత్ సింగ్ కుమార్, సీఐ రమేష్, కోచ్ గిరి రవిరెడ్డి జిమ్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.