calender_icon.png 24 October, 2024 | 5:57 AM

బీజేపీ కార్యకర్తల అరెస్టు అప్రజాస్వామికం

15-07-2024 02:25:15 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): అబ్దుల్లాపూర్‌మెట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవ ణ్ అన్నారు. ఆదివారం నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. బీజేపీ కార్యకర్తలంటే సీఎంకు భ యం పట్టుకుందని, అందుకే పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తు న్నారని ఎద్దేవా చేశారు.